పంచతంత్ర కథలు చిత్రంలోని `నేనేమో మోతెవరి` లిరికల్ వీడియోసాంగ్ రిలీజ్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్.
పంచతంత్ర కథలు సినిమాలోని లిరికల్ వీడియోను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
పంచతంత్ర కథలు సినిమాలోని లిరికల్ వీడియోను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
పదేళ్లపాటు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా మోషన్ పిక్చర్ అకాడమీ
విల్ స్మిత్పై బ్యాన్ విధించింది
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్.
ఈ మధ్య మరీ ఉప్పుని శత్రువుగా చూస్తున్నాం కానీ మన శరీరానికి ఉప్పు చాలా అవసరం.
ధాన్యం కొనుగులుపై “త్వరలోనే కేంద్రానితో తాడో పేడో తేల్చుకుంటామని” ప్రకటించటం వల్ల. ఈసారి కేసీఆర్ డిల్లీ ప్రయాణం మీద మరింత ఆసక్తి పెరిగింది.
YSRCP MP Vijaysai Reddy Spoke about farmers facing problems due to the rise in fertilizer prices in Rajyasabha
అమెరికాలో కొత్త కరోనా ఇన్ఫెక్షన్లలో బీఏ2 వేరియంట్ 34.9 శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ , తమకు ఆయుధ సాయాన్ని అందించాలని నాటోకి విజ్ఞప్తి చేశాడు.
“ముసాఫిర్” సాంగ్ యూట్యూబ్లో అప్ లోడ్ చేసిన తొమ్మిది గంటల్లో 1.9 మిలియన్ వ్యూస్ సాధించింది.
మొత్తం ప్రపంచంలోనే మాదే పెద్ద పార్టీ అని చెప్పుకునే పార్టీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీకి భయపడుతోంది. అంటూ విమర్శించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.