ఇది నెక్స్ట్ లెవెల్ చోరీ: ఆఫీసర్లమని చెప్పి బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు
దొంగలు 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన సంఘటన బీహార్లో చోటు చేసుకున్నది.
దొంగలు 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన సంఘటన బీహార్లో చోటు చేసుకున్నది.
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్.
ఈ మధ్య మరీ ఉప్పుని శత్రువుగా చూస్తున్నాం కానీ మన శరీరానికి ఉప్పు చాలా అవసరం.
తాగిన మైకంలో ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పంచాయితి పోలీస్ స్టేషన్కు చేరుకున్నది.
అనంతపురం జిల్లా పొట్టిపాడులో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా అధికారి తిలక్ ప్రారంభించారు.
అందవికారంగా ఉన్న అమ్మాయిలకు పెళ్లి కుదరాలంటే కట్నం ఇవ్వాలంటూ ఉన్న ఒక పాఠ్యాంశం ఇప్పుడు వివాదంగా మారుతున్నది.
పదేళ్ల కాలంలో అయిదు రూపాయల నుంచి పది రూపాయలకు చేరుకున్న ఇరానీ చాయ్, ఇప్పుడు ఏకంగా ఒకే సారి 20 రూపాయలకు చేరుకుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురి కాంబో నాలుగేళ్ల్ల తరవాత తెచ్చిన ఔట్ పుట్ ఎలా ఉందీ అంటే…. కొండని తవ్వి అందమైన ముద్దొచ్చే బలమైన ఎలుకని పట్టినట్టు…
అమెరికాలో కొత్త కరోనా ఇన్ఫెక్షన్లలో బీఏ2 వేరియంట్ 34.9 శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
“ముసాఫిర్” సాంగ్ యూట్యూబ్లో అప్ లోడ్ చేసిన తొమ్మిది గంటల్లో 1.9 మిలియన్ వ్యూస్ సాధించింది.