ఇంటిముందు బెల్స్, డ్రమ్స్ కొట్టండి: మోడీకి పేరడీ నిరసన
మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
మొత్తం ప్రపంచంలోనే మాదే పెద్ద పార్టీ అని చెప్పుకునే పార్టీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీకి భయపడుతోంది. అంటూ విమర్శించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
వారణాసిలోని ఒక కౌంటింగ్ కేంద్రం నుంచి ఈవీయంలను ప్రయత్నం జరిగిందని చెప్పిన అఖిలేష్ బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.