గంగూలీ వర్సెస్ జై షా.. క్రికెట్లో అత్యున్నత పదవి కోసం నువ్వా నేనా..!
క్రికెట్లో అత్యున్నత పదవికి గంగూలీ – జై షా పోటీ పడుతున్నారు. మరి బీసీసీఐ వీరిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది?
క్రికెట్లో అత్యున్నత పదవికి గంగూలీ – జై షా పోటీ పడుతున్నారు. మరి బీసీసీఐ వీరిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది?
ఐపీఎల్ 2023-2027 వరకు ఐదేండ్ల కాలపరిమితికి మీడియా హక్కుల టెండర్లు మొదలయ్యాయి. బడా కంపెనీలు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి,
మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నది. ముంబై, పూణేల్లోని నాలుగు స్టేడియంలలో జరుగనున్న ఐపీఎల్కు 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు.