రష్యా తరవాత వాళ్ల లక్ష్యం ఇండియానే
రష్యా మీద దాడి పూర్తయ్యిందని అనుకోగానే భారత్ లక్ష్యంగా కుట్రకు తెరతీస్తారు.
రష్యా మీద దాడి పూర్తయ్యిందని అనుకోగానే భారత్ లక్ష్యంగా కుట్రకు తెరతీస్తారు.
137 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి.
ఒక్క కోడిగుడ్డు 30 రూపాయలు, కిలో కోడి మాంసం కేజీ చికెన్ 1000, కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 – ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?