ఇంటిముందు బెల్స్, డ్రమ్స్ కొట్టండి: మోడీకి పేరడీ నిరసన
మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకో ఫ్రెండ్లీ అనే భ్రమల్లో ఉన్నారు . కాని, అది నిజం కాదు. వీటి వలననే పర్యావరణానికి ఎక్కువ ప్రమాదం. ఎలక్ట్రిక్ వెహికిల్స్లో ముఖ్యమైన పార్ట్ బ్యాటరీ. ఈ బ్యాటరీని తయారు చేయటానికి కోబాల్ట్,గ్రాఫైట్,మాంగనీస్ లాంటి మినరల్స్ పెద్ద ఎత్తున అవసరం అవుతాయి.
137 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి.
ఒక్క కోడిగుడ్డు 30 రూపాయలు, కిలో కోడి మాంసం కేజీ చికెన్ 1000, కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 – ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?
అంతర్జాతీయ విఫణిలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం భారత దేశం మీద తప్పకుండా పడుతుందని కేంద్ర ఆర్థిక మత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.